Monday, May 7, 2012

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకు ఇంతే

ఆత్రేయ గారి జయంతి నేడు. మనసు కవి ఆత్రేయ ఎన్నో పాటలకు జీవం పోసారు. వ్రాయక నిర్మాతని, రాసి ప్రేక్షకులను ఏడి పిస్తారని చెపుతారు. ప్రేమనగర్ చిత్రంలో  ఆయన వ్రాసిన "మనసు గతి ఇంతే మనిషి బ్రతుకు ఇంతే "
పాట ఆయనను మనసుకవి చేసింది. ఘంటసాల గారు అద్భుతంగా పాడిన  పాట. దేవదాసు చిత్రం లోని  "జగమే మాయ బ్రతుకే మాయ " తరువాత  అంత మంచి పాట పాడానని మాస్టారు గారు చెప్పుకొన్నారు. ఆ పాట వినండి. 

 
ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా టీవీ 9  వారు ప్రసారం చేసిన కార్య క్రమము కూడా జత పరుస్తున్నాను. వీక్షించండి. (టీవీ 9 వారికీ ధన్యవాదములతో )
 

No comments:

Post a Comment