Tuesday, May 1, 2012

"చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా"

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ "కులగోత్రాలు" 24-08-1962 లో విడుదలైన చిత్రం.  కృష్ణకుమారి, అక్కినేని నాయికా నాయకులుగా నటించారు.సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సమకూర్చారు. డా.నారాయణ రెడ్డి గారు అక్కినేని చిత్రానికి వ్రాసిన మొదటి పాట "చెలికాడు నిన్నే రమ్మని పిలువ". ఈ గీతాన్ని ఘంటసాల, సుశీల గారలు పాడారు. పాట వింటూ ఉంటె ఎంతో హాయ్ గా ఉంటుంది. అంత చక్కగా బాణి కట్టారు శ్రీ సాలూరు వారు. ఆ పాట వినండి ఆనందించండి.

No comments:

Post a Comment