Saturday, January 3, 2015

"పైకం తో కొనలేమిది ఏది లేదు, నా మైకం లో పడని వాడు ఎవరూ లేరు "




Anthasthulu.jpg

జగపతి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "అంతస్తులు". జగపతి వారికి చిత్రం పేరు పెట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది.   
వారి మొదటి చిత్రం 'అన్నపూర్ణ " తో మొదలై దాదాపు అన్ని చిత్రాలు "అ " లేక :"ఆ"వచ్చినవే. 
అన్నపూర్ణ, ఆరాధన. ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతుడు, అక్కచెల్లెళ్ళు మొదలైనవి. ఆ ఒరవడి ;దసరాబుల్లోడు తో మారింది. 

అంతస్తులు చిత్రం లోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే.  ఘంటసాల సుశీల పాడిన పాట 
"పైకం తో కొనలేమిది ఏది లేదు, నా మైకం లో పడని వాడు ఎవరూ లేరు ". తెర మీద  అక్కినేని, L విజయలక్ష్మిల 
మీద చిత్రీకరించారు  దర్శకులు V. మధుసూదన రావు, సంగీతం మామ మహదేవన్. గీత రచన ఆరుద్ర చిత్రం విడుదల 27-05-1965. 




No comments:

Post a Comment