Monday, November 24, 2014

"మురిపించే అందాలే అవి నన్నే.చెందాలె"..................................



బొబ్బిలి యుద్ధం 1964 లో విడుదలైన చారిత్రాత్మక చిత్రం. దర్శక నిర్మాత  శ్రీ సీతారం. మేటి తారాగణం గల చిత్రం. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. పాటలన్నీ బగున్నయి. ఘంటసాల సుశీల పాడిన "మురిపించే అందాలే అవి నన్నేచెందాలె " బాగా పాపులర్ అయిన యుగళ గీతం. 

తెర మీద సీతారం జమున మీద చిత్రీకరించారు . సీతారం వేసిన పాత్రకు అక్కినేనిని దృష్టిలో పెట్టుకొని, ఘంటసాల గారిచే రెండు యుగళ గీతాలు రికార్డు చేసారట., సంగీత దర్శకులు మరియు నిర్మాత సీతారం గారలు. కొన్ని కారణాల వల్ల అక్కినేని ఆ పాత్రను వేయలేదు. అప్పుడు దర్శక  నిర్మాత అయిన శ్రీ సీతారం గారే వేసారు. ఆ పాటలను వీరి మీద చిత్రీకరించడం జరిగింది. 

ఆ పాట విందాం. సేకరణ యు ట్యూబ్ ద్వారా. వారికి కృతజ్ఞతలు. 




1 comment:

  1. చక్కని పాట గుర్తు చేసారు వెంకోబారావు గారు. ధన్యవాదములు. ఈ పాట వ్రాసినది మహాకవి శ్రీశ్రీ అనుకుంటాను.

    ReplyDelete