Friday, November 9, 2012

"మది ఉయ్యాల లూగే నవ భావాలేవో రేగే"

 నరసు స్టూడియో వారు నిర్మించిన చిత్రం "భలే అమ్మాయిలు".  ఈ చిత్రం 1957 లో విడుదలైంది.  దర్సకత్వం శ్రీ వేదాంతం రాఘవయ్యగారు, సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. నటీ నటులు శ్రీ నందమూరి తారక రామ రావు , జగ్గయ్య, సావిత్రి, గిరిజ, రేలంగి, సి యస్ ఆర్.   కథా-మాటలు, పాటలు శ్రీ సదాసివ బ్రహ్మం. ఈ చిత్రం లో ఘంటసాల -లీల పాడిన యుగళ గీతం "మది ఉయ్యాల లూగే నవ భావాలేవో రేగే" మంచి  మెలోడీ పాట. "ప్రేమతో గగన సీమలలో" అని ఈ పాటను ఘంటసాల మాస్టారు  అద్భుతంగా అందుకోవడము   ఈ పాటకే కొసమెరుపు. ఆ పాట వినండి. 

 

No comments:

Post a Comment