Showing posts with label "భార్యా బిడ్డలు"1971. Show all posts
Showing posts with label "భార్యా బిడ్డలు"1971. Show all posts

Thursday, November 7, 2013

"అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చినదానా, పరవశించి సాగుతుంది చినదానా"


1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు' (అక్కినేని, సావిత్రి), 
(సంగీతం ఘంటసాల) చిత్రాన్ని, హిందీ లో "జీనే కీ రాహ్" అనే పేరుతో శ్రీ 
L V ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం 1969 లో విడుదల. మళ్ళీ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత శ్రీ అనుమోలు వెంకట సుబ్బా రావు గారు 1971 లో 
"భార్యా  బిడ్డలు" (అక్కినేని, జయలలిత) పేరుతో తీసారు.  ఈ చిత్రానికి  శ్రీ 
K V మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్స్.  ఘంటసాల మాస్టారు పాడిన "అందమైన తీగకు పందిరుంటే చాలును,  పైకి పైకి పాకుతుంది చినదానా, పరవశించి సాగుతుంది  చినదానా" ఒక చక్కటి పాట.  ఆ పాట విందాము.