సాధనా ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం "తోబుట్టువులు". 1963 లో విడుదలైన ఈ చిత్రానికి నిర్మాత-దర్శకుడు శ్రీ సి వీ రంగనాథ్ దాస్, సంగీతం సి మోహన్ దాస్. చిత్రం విజయం సాధించక పోయీనా, చిత్రంలోని పాటలు చాలా బాగున్నాయి. కారణం ఘంటసాల. చిత్ర కథానాయకుడు ఎవరైనా, ఏ సంగీత దర్సకుడైనా, పాటకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు మాస్టారు. శ్రీ అనిసెట్టి వ్రాసిన, ఘంటసాల, సుశీల గారలు పాడిన
" సాగేను జీవిత నావా, తెర చాప లేక ఈ త్రోవా, దరిజేర్చు దైవము నీవే
నా ఆశ తీర్చ రావే"......................
మంచి మెలోడీ పాట. ఘంటసాల సుశీల గారలు ఎంతో మధురంగా పాడారు. ఈ పాటను మహానటి సావిత్రి, కాంతారావు ల మీద చిత్రీకరించారు. పాట విని ఆనందించండి.
" సాగేను జీవిత నావా, తెర చాప లేక ఈ త్రోవా, దరిజేర్చు దైవము నీవే
నా ఆశ తీర్చ రావే"......................
మంచి మెలోడీ పాట. ఘంటసాల సుశీల గారలు ఎంతో మధురంగా పాడారు. ఈ పాటను మహానటి సావిత్రి, కాంతారావు ల మీద చిత్రీకరించారు. పాట విని ఆనందించండి.